Home » Political parties
రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు పార్టీలు ఇష్టారాజ్యంగా ఇచ్చే ఉచిత హామీలపై ముకుతాడు వేసేందుకు సిద్ధమైంది. ఎన్నికల ముందు చేసే వాగ్దానాలకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటున్నారో చెప్పాల్సిందే అంటోంది. కొత్తగా �
కరోనా ఆంక్షలతో రెండేళ్లుగా సరిగ్గా జరగని ఉట్టి కొట్టుడు (దహీ హండీ) కార్యక్రమం ఈ సారి ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పార్టీలు విజేతలకు నగదు బహుమతులు కూడా ప్రకటించాయి. రూ.55 లక్షల వరకు బహుమతులు అందించబోతున్నాయి.
రాజకీయ పార్టీల ఉచిత హామీల విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల వేళల్లో ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆర్థిక సమస్యలు సృష్టిస్తున్నారని కోర్టు పేర్కొంది. ఉచిత హామీల అంశాన్ని పరిశీలించేందుకు అత్య
ఎన్నికల్లో ఓట్లకోసం రాజకీయ పార్టీల ఇచ్చే ఉచిత హామీలపై విచారణ జరపనుంది సుప్రీం కోర్టు. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇస్తుండటానికి వ్యతిరేకంగా న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ మొదలుపెట్టి�
త్వరలో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న క్రమంలో పంజాబ్ లో లడ్డూలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో భారీగా ఆర్డర్ల వెల్లువెత్తుతున్నాయి స్వీట్ల తయారీ సంస్థలకు.
విద్యార్థుల మధ్య సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో డ్రెస్ కోడ్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని ప్రభుత్వం ఓవైపు చెబుతుండగా.. విపక్షాల మాట వేరేలా ఉంది.
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గెలిచిన తర్వాత ఫ్రీగా గిఫ్ట్లు ఇవ్వడం.. ఉచిత పథకాలు హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
వచ్చే నెల నుంచి ఐదు రాష్ట్రాల (పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా) అసెంబ్లీ ఎన్నికలు జరుగున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎక్కడికక్కడ గెలుపే లక్ష్యంగా క్యాంపు రాజకీయాలకు అధికార.. విపక్ష పార్టీలు తెరలేపుతున్నారు.
హుజూరాబాద్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ...ఓటర్లకు నగదు పంపిణీ చేయిస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరలేపాయి.