Home » political punch
Mekapati Goutham Reddy: గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ పార్టీకి తిరుగులేదనేలా కనిపించింది. కానీ, జిల్లాలో రాజకీయ సమీకరణలు రోజురోజుకీ మారిపోతున్నాయి. ఆ పార్టీలోని మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరికి వారే యమునా తీర
Razole assembly constituency: తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిందనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలోని నాయకులు మూడు గ్రూపులు ఆరు వర్గాలుగా విడిపోయి విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ �
tirupati bypolls: తిరుపతి సిటింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించకపోయినా త్వరలోనే ఎన్నిక జరిగే అవకాశముంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఒకవేళ బ�
pawan kalyan: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీతో దాదాపు 40 నిమిషాలకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. జగన్ ఢిల్లీ పర్యటన అనగానే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రెండు వారాల వ్యవధిలోనే జగన్ రెండోసారి ఢిల్
bjp focus on telangana: దక్షిణ భారతదేశంలో పాగా పాగా వేయాలనేది బీజేపీ ఆకాంక్ష. అందుకు రాజకీయంగా పార్టీ బలపడడానికి అవకాశాలున్న తెలంగాణను ఎంచుకున్నారు ఆ పార్టీ పెద్దలు. దీర్ఘకాలిక ప్రణాళికలతో పక్కా వ్యూహం అమలు చేస్తూ వెళ్తున్నారు కమలనాథులు. తెలంగాణలో బలపడ
mla roja: చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే రోజా మధ్య సంబంధాలు బాగా లేవు. వీరిద్దరి మధ్య విభేదాలపై పార్టీలో చాలా కాలంగా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారం సీఎం జగన్ వరకు కూడా వెళ్లింది. ఎప్పటికప్పుడు వీరి మధ్య వివాదాలు సద్దుమణుగుతున్నట్టు�
kodumuru ysrcp: కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ఒంటరి పోరు సాగిస్తున్నారని అంటున్నారు. మండల స్థాయి నాయకులు మాత్రమే ఆయన వెంట నడవగా, నియోజకవర్గంలో కొంతమంది సహకరించడం లేదని చెబుతున్నారు. ఎమ్మెల్యే పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నారు. నియోజకవర్గ స�
komati reddy venkat reddy: కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విషయంలో కేడర్ ఆగ్రహంగా ఉందనే టాక్ నడుస్తోంది. 1999 నుంచి 2014 వరకు వరసగా నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్న�
azharuddin vijaya shanti: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జిగా మణిక్కమ్ ఠాగూర్ నియమితులైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్లో పర్యటించారు. గాంధీభవన్లో నేతలతో విడివిడిగా రెండు రోజుల పాటు చర్చించారు. పార్టీ కేడర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఠ
panabaka lakshmi : సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మరోసారి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. గతంలో నాలుగుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారామె. మూడు సార్లు నెల్లూరు నుంచి ఎంపీగా గెలవగా.. 2009లో బాపట్ల పార�