Home » political punch
visakha tdp: విశాఖ జిల్లాలో టీడీపీకి పట్టు ఎక్కువ. ముఖ్యంగా రూరల్ జిల్లాలో ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు గెలవలేకపోయినా పార్టీ బలం మాత్రం తగ్గలేదనే చెప్పాలి. సిటీ పరిధిలో మాత్రం నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలిచింది. అంత
ap congress: జాతీయ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. అటు దేశంలోనూ.. ఇటు ఏపీలోనూ ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడలు ఫలించడం లేదు. ప్రభుత్వాలపై గళమెత్తడంలో కూడా సక్సెస్ కాలేకపోతోంది. ఏపీ విషయంలో పార్టీ చీఫ్ శైలజానాథ్�
galla aruna kumari: తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అమర్రాజా బ్యాటరీస్ అధినేత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి వ్యవహార శైలి ప్రస్తుతం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆమె సడన్గా పార్టీ పోలిట్బ్యూరో సభ్యత్వాని�
Jupudi Prabhakar Rao: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో రాజకీయాలు హాట్హాట్ గా మారాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఓడిపోయిన మాదాసి వెంకయ్యకు వర్గపోరు ఎక్కువయ్యిందని అంటున్నారు. పార్టీని సమన్వయం చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట�
trs mandava : ఇందూరు పాలిటిక్స్లో మిస్టర్ కూల్ నేతగా పేరు పొందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు భవిష్యత్పై చర్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఓ వెలుగు వెలిగిన ఆయన.. గత లోక్సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు. అది కూడా ఆ పార్టీ అధి
visakha ysrcp : విశాఖ జిల్లా అంతటా వైసీపీదే బలం. ఇది పైకి కనిపిస్తున్న, వినిపిస్తున్న మాట. కానీ వాస్తవానికి 2019 ఎన్నికల్లో రూరల్ జిల్లా అంతటా వైసీపీ జెండా ఎగిరినా విశాఖ నగర నడిబొడ్డులోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. అసలే విశాఖ న�
cpi narayana: సమయానుకూలంగా పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం.. ఆనక చారిత్రక తప్పిదం చేశామంటూ కడిగేసుకోవడం.. మళ్లీ అదే పని చేయడం వామపక్ష పార్టీలకు అలవాటని రాజకీయ వర్గాల్లో వినిపించే వాదనలు. ఇప్పుడు మళ్లీ అదే పల్లవి అందుకున్నారు సీపీఐ సీనియర్ నాయకుడు న
nellore TDP: నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. కాకపోతే పార్టీని నడిపించేందుకు బలమైన నాయకుడు లేకపోవడం సమస్యగా మారిందంటున్నారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో కొత్త నాయకుడు రావడంతో పార్టీ కేడర్ �
nizamabad mlc elections: నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గులాబీ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. టీఆర్ఎస్కు గెలుపు లాంఛనం కావడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల�
vizianagaram tdp: పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను నియమించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. పార్టీని పునరుద్ధరించే పనిలో భాగంగా చర్యలు చేపట్టింది. కాకపోతే ఇక్కడే కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయట. కొన్ని చోట్ల పార్టీలో విభేదాలు బయటపడుతున�