Home » political punch
bjp: నల్లగొండ-వరంగల్-ఖమ్మం.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతసారి రెండో స్థానంలో సాధించిన ఆ పార్టీ.. ఇప్పుడు కనీసం డిపాజిట్ అయినా దక్కించుకుంటుందా? గత సారి అధికార పార్టీకి కౌంటింగ్ రోజున చెమట్లు పట్టించిన ఆ పార్టీ.. ఇప్పుడు కనీసం పోటీ అ�
Mahesh babu: సూపర్స్టార్ మహేశ్బాబు.. తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నారా? మహేశ్ను మెప్పించేలా టీడీపీ అధినేత చంద్రబాబు వేస్తున్న అడుగులు చూస్తే అలా అనిపిస్తోందని టాక్. ఎలాంటి పదవులూ వద్దంటున్న గల్లా ఫ్యామిలీకి కొత్త కమిటీలో
kishan reddy: గ్రేటర్ ఎలక్షన్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో.. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ నేతల దృష్టి.. హైదరాబాద్ గల్లీకి మళ్లింది. గ్రేటర్పై పట్టుకోసం బీజేపీ తెగ ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిపై.. కిషన్ రెడ్డి కూడా స�
undi: ఆ నియోజకవర్గంలో వర్గపోరు పీక్కు చేరింది. అక్కడ.. అధికార పార్టీకి ఎమ్మెల్యే లేకపోవడంతో.. అధికార దర్పాన్ని ప్రదర్శించేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. అధికారులు, ప్రజలు, ఈ నాయకులకు ప్రాధాన్యత ఇస్తుండటంతో.. తాము చెప్పిందే జరగాలనే ధోరణితో.. లీడ
manickam tagore: చాలా గ్యాప్ తర్వాత.. తెలంగాణ కాంగ్రెస్కు సరైన ఇంచార్జే వచ్చాడా? అంతా తెలుసుకున్నాకే ఎంట్రీ ఇచ్చాడా? మొదట్లోనే.. అందరి లెక్కలు సరి చేయడం మొదలెట్టేశారా? నామ్ కే వాస్తే ఇంచార్జ్ కాదు.. తన నేమ్ అందరికీ తెలిసేలా చేస్తున్నాడా? ఇళ్లకే పరిమితమై
devineni uma: తెలుగుదేశం అధినేతకు.. ఆ నాయకుడు చెప్పిందే వేదం. ఒకప్పుడు ఒంటిచేత్తో కృష్ణా జిల్లా రాజకీయాలను నడిపిన చరిత్ర ఆయనది. కానీ.. ఇప్పుడు ఆ పట్టు సడలింది. కళ్లముందే.. ఆయన నిర్మించుకున్న సామ్రాజ్యం కూలిపోయింది. పైగా.. కాలం కలిసి రావట్లేదు. పక్కన నిలబ
mla Annamreddy Adeep Raj: ఆ గ్రామానికి వెళ్లనని స్థానిక ఎమ్మెల్యే అంటున్నారు. విశాఖ జిల్లా పరవాడ మండలంలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ దేశంలోనే అతి పెద్ద ఫార్మా సిటీగా గుర్తింపు పొందింది. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోకి ఈ ఫార్మా సిటీ వస్తుంది. దీనికి ఆ�
minister kanna babu: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ముఖ్యమైన వారిలో కురసాల కన్నబాబు ఒకరు. అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ అయనకు ప్రత్యేక స్థానం ఉంది. జర్నలిస్టుగా సామాజిక, రాజకీయ అంశాలపై ఉన్న పట్టుతో పాటు బలమైన సామాజికవర్గం నుంచి �
Mallu Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం అంటే సీపీఎంకు కంచుకోట. ఈ నియోజకవర్గం నుంచి బోడేపూడి వెంకటేశ్వరరావు పలుమార్లు విజయం సాధించటంతో పాటు సీపీఎం శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. ఆ తర్వాత కట్టా వెంకట నర్సయ్య కూడా పలుమార్లు సీపీఎం నుంచి విజ�
chandrababu: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలు, పొలిట్బ్యూర్ సభ్యుల ప్రకటనలు జరిగిపోయాయి. వచ్చినోళ్లకు పదవులు వచ్చాయి.. రానోళ్లకు రాలేదు. ఏ పార్టీలో ఉన్నదైనా ఇదే.. తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల అధ్యక్షులుగా బీసీలనే నియమించింది. వారిలో ఒకరికి