Home » Polytechnic
120కి 120 మార్కులు సాధించిన 19 మంది విద్యార్థుల అద్భుతమైన ప్రదర్శన నిజంగా ఆకట్టుకుందన్నారు.
ఆగస్టు 20వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 175 కాలేజీల్లో ఉన్న 11 వేలకు పైగా సీట్ల కోసం ఈ ఏడాది ఈసెట్ కు 23 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
మీర్ పేటలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. తీగల రామిరెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న ఫైనల్ ఇయర్ విద్యార్థిని సంధ్య బలవన్మరణానికి పాల్పడింది. కానీ ఆమె ఎందుకు చనిపోయిందనేది తెలియరాలేదు. కాలేజీ లెక్చరర�