Pongal special Trains

    నరసాపురం-సికింద్రాబాద్ మధ్య 6 ప్రత్యేక రైళ్లు

    January 3, 2020 / 01:56 AM IST

    సంక్రాంతి పండుగ రద్దీని పురస్కరించుకుని నరసాపురం-సికింద్రాబాద్‌ మధ్య ఆరు ప్రత్యేక  రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లు వయా నల్గోండ, గుంటూరు, వరంగల్  మీదుగా ప్రయాణించనున్నాయి. జనవరి 10, 11, 12, 13 తేదీల్ల�

    కాచిగూడ-కాకినాడ మధ్య సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

    December 18, 2019 / 12:56 PM IST

    జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా  దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా కాచిగూడ నుంచి కాకినాడ వరకు ఈ ప్రత్యేక  రైళ్లు నడవనున్నాయి.  సువిధ’ ప్రత్యేక రైలు

    గుడ్ న్యూస్ : సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు..

    December 28, 2018 / 10:01 AM IST

    సంక్రాంతి పండుగకు ప్రయాణాలు చేసేవారికి ఇబ్బందులు తప్పనున్నాయి. ఎలాంటి ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా ప్రయాణాలు చేయనున్నారు. 

10TV Telugu News