Home » Ponniyin Selvan
తమిళ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగాన్ని ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మణిరత్నం, ఈ చిత్రాన్ని భారీ క్యాస్టింగ్తో చిత్రీకరించారు. ఈ సినిమా ఇప్పటివరకు ఏకంగా �
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ పీరియాడికల్ సబ్జెక్ట్తో రానుంది. ఈ సినిమాను చోళుల కాలం నాటి కథాంశంతో తెరకెక్కించిన మణిరత్నం, ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని చిత్ర యూనిట్ చెబుతోంది. కా�
సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ మణిరత్నం సినిమా వస్తుందంటే కేవలం దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఈ వర్సటైల్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’ ఇప్పటికే షూటింగ్ పనుల�
తమిళ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ పొన్నియిన్ సెల్వన్ విడుదలకు సిద్ధమవుతోంది. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తున్నట్టు తెలిసిందే. కాగా ఈ చిత్రం ఈ నే
తమిళ్ వెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ త్వరలో పాన్ ఇండియా రైటర్ విజయంద్ర ప్రసాద్ రాసిన కథలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. విక్రమ్ నటించిన పలు చిత్రాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి ప్రజాధారణ పొందుతూ వచ్చాయా..........
ప్రెస్ మీట్ లో తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ''25 సంవత్సరాల తరువాత పెన్ను పట్టుకొని మణిరత్నం సినిమాకి డైలాగ్స్ రాశాను. దళపతి సినిమాలో ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చి చేజారిపోయింది. ఇన్నాళ్ళకి మణిరత్నం సినిమాలో............
ఈ ప్రెస్ మీట్ లో హీరో కార్తీ మాట్లాడుతూ.. ''ఇది నాకు చాలా స్పెషల్ స్టేజ్. ఒకప్పుడు మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. ఇప్పుడు ఆయన సినిమాలో నటిస్తున్నాను. పొన్నియిన్ సెల్వన్ ఒక నవల. ఎంజీఆర్, కమల్ సర్ లాంటి చాలా మంది...........
Manirathnam : మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి,
రెండు రోజుల క్రితమే నటి వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడ్డానని తెలిపింది. తాజాగా దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడ్డారు. ఇటీవల జులై 8న మణిరత్నం................
మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమా వివాదాల్లో చిక్కుకుంటుంది. ఈ సినిమా చోళుల కథ ఆధారంగా తెరకెక్కించింది అని అందరికి తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ..............