Home » POSITIVE
ఈ అంశంపై నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ (ఎన్డీటీఎల్) ద్యుతీకి ఒక లేఖ రాసింది. ఈ సంస్థ ద్యుతీ నుంచి సేకరించిన నమూనాల్లో నిషేధిత సార్స్ ఎస్4 అండరైన్, ఓ డిఫినైలాండరిన్, సార్మ్స్ (ఎన్బోసార్మ్) (ఓస్టారిన్), లిగాండ్రోల్ మెటాబొలైట్ వంటి పదార్థాలు ఉన
తమిళనాడు, మధురై సమీపంలోని విరుదు నగర్కు చెందిన ఒక మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు చైనా నుంచి కొలంబో మీదుగా మంగళవారం మధురై చేరుకున్నారు. అక్కడ ఎయిర్పోర్టులో అధికారులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజుల నుంచి ఆయన స్పల్వ జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
కొవిడ్ పాజిటివ్ అని తేలినవారందరినీ ప్రస్తుతం క్వారంటైన్లో పెట్టామని, అందుకు తగ్గ ఏర్పాట్లు నౌకలోనే చేసినట్లు నౌక వైద్య బృందం పేర్కొంది. కొవిడ్ కేసుల నేపథ్యంలో నౌకలోనే కొవిడ్ ప్రొటోకాల్ అమలు చేస్తున్నట్లు మార్గ్యురైట్ ఫిట్జ్గెరాల్డ్ స�
దేశంలో కరోనా కేసులు తగ్గుతుంటే స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. రెండింటిలోనూ కొన్ని లక్షణాలు ఒకేలా ఉండటంతో చాలా మంది స్వైన్ ఫ్లూ సోకినా.. కోవిడ్ పరీక్షలు మాత్రమే చేసుకుంటున్నారు. దీంతో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరామ్ రమేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. తనకు కోవిడ్ సోకినట్లు ప్రియాంకా గాంధీ బుధవారం ఉదయం వెల్లడించారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు చెప్పారు.
ప్రముఖ బ్యాట్స్మెన్ కేఎల్.రాహుల్ కరోనా బారిన పడ్డారు. ఈ నెల 29న ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్కు సిద్ధమవుతున్న దశలోనే రాహుల్కు కరోనా సోకింది. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన టోర్నీలో అడుగుపెట్టాల్సి ఉంటుంది.
దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చిన ఓ 29ఏళ్ల యువకుడిలో బీఏ.5 వేరియంట్ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. అధిక సాంక్రమిక సామర్థ్యం ఉన్నట్లు భావిస్తోన్న ఒమిక్రాన్ బీఏ.4, బీఏ.5 రకాల కేసులను ఇప్పటికే తమిళనాడు, తెలంగాణలో గుర్తించగా...తాజాగా బీఏ.5 రెండో కే
పిల్లల చదువుల విషయంలో వారి శక్తి సామర్ధ్యాలను మించిన ఫలితాలను ఆశించటం ఏమాత్రం సరైనది కాదు. ఏదైనా సమస్య ఉత్పన్నం అయిన సందర్భంలో పిల్లల కోణం నుండి ఆలోచించే ప్రయత్నం చేయాలి.