Home » positive cases
భారత్లో కరోనా కేసుల సంఖ్య ఊరట కలిగిస్తోంది. అత్యల్ప కేసులతో భయాందోళనల నుంచి ఉపశమనం దొరికింది. కొత్తగా 1778 కరోనా పాజిటివ్ కేసులు కాగా 62 మరణాలు సంభవించాయి.
విద్యార్థుల గెట్ టుగెదర్.. 49మందికి కరోనా
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 315 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,866 కి చేరింది.
భారత్ లో కరోనా కేసుల నమోదు ఓ రోజు తగ్గితే..మరోరోజు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో కరోనా కేసులు పెరిగాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 43వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే మరణాల సంఖ్య కూడా పెరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 43,654 కొత్త కేసులు నమోదు �
తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,14,105 మందికి పరీక్షలు నిర్వహించగా.. 638 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిన క్రమంలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంట్లో భాగంగానే శుక్రవారం కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,32,159కు చేరింది.
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. 24 గంటల్లో 748 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 08 మంది చనిపోయారు. మొత్తంగా 3 వేల 635 మంది మృతి చెందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 06 లక్షల 02 వేల 676గా ఉంది. మూడు జిల్లాలో ఒక్క కేసు నమోదు కా�
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోషించినంత సేపు పట్టలేదు. మళ్లీ కేసులు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది పాజిటివ్ కేసుల నమోదు చూస్తుంటే. మంగళవారం (జూన్ 22,2021) ఒక్కరోజే 50,848 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర�
24 గంటల్లో ఏపీ రాష్ట్రంలో 2 వేల 620 కరోనా కేసులు వెలుగు చూశాయి. 44 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58 వేల 140 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 363 మంది మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో భారీగా నమోదైన కేసులు..తక్కువ సంఖ్యలో నమోదవుతుండడంతో ప్రజలు ఊపరిపీల్చుకుంటున్నారు. తాజాగా..24 గంటల్లో 1,492 కరోనా కేసులు