Home » POST DIWALI
దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు బాణసంచా కాల్చడంతో 10 నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. గత రెండు వారాలుగా దేశంలోని పలు నగరాల్లో గాలి నాణ్యత మరింత దిగజారింది. దీపావళి పండుగ తర్వాత బాణాసంచా పేలుళ్లను చూసిన తర్వాత ఈ కాలుష్
ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి పెరిగింది. వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ(నవంబర్-1,2019)ఢిల్లీలోని ఇండియా గేట్,�
దీపావళి తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విపరీతమైన వాయు కాలుష్యం నెలకొంది. ఫైర్ క్రాకర్స్,నల్లమందు టపాసులు వంటి పేలుడు ఐటమ్స్ కారణంగా దేశ రాజధాని ఢిల్లీ,నోయిడా సిటీల్లోవాయు కాలుష్యం అత్యధిక స్థాయికి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్