Home » post-mortem
రెండు రోజుల క్రితం గోవాలో మరణించిన బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ పోస్టుమార్టమ్ నివేదిక కలకలం రేపుతోంది. పోలీసులు ఆమె గుండెపోటుతో మరణించిందని చెప్పినప్పటికీ, తాజా నివేదికలో ఆమె ఒంటిపై గాయాలున్నట్లు తేలింది. దీంతో హత్య కోణంలో పోలీసులు దర్యాప�
మృతదేహాలకు పోస్టుమార్టం సమయం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాత్రి పూట కూడా పోస్టుమార్టం చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చనిపోయిన కుమార్తెను ఒక తండ్రి మంచంపై ఏడు గంటలు మోసి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కి పోస్ట్మార్టం కోసం తీసుకెళ్లాడు.
కరీంనగర్ జిల్లా..తిమ్మాపూర్ మండలం ఆలగనూరు సమీపంలో కాకతీయ కాలువలో ఓ కారు కొట్టుకొచ్చింది. అలా కొట్టుకొచ్చిన కారులో మూడు మృతదేహాలు ఉన్నాయి. రెండు మృతదేహాలు అని పోలీసులు మొదట్లో భావించారు. కానీ కారును కాలువ నుంచి గట్టుపైకి వెలికి తీసిన తర�
జాతిపిత మహాత్మాగాంధీ హత్య కేసును రీ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి. రీ ఓపెన్ చేసి..పునర్ విచారించాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ల ద్వారా ప్రశ్నలు సంధించారు. ఆయన డెడ్ బాడీకి ఎందుకు పోస్టుమార్టం న�
దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. రాత్రికి మహబూబ్ నగర్ ఆస్పత్రిమార్చురీలోనే మృతదేహాలను ఉంచనున్నారు.
దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతోంది.
వైఎస్ వివేకానందరెడ్డికి పోస్టుమార్టం పూర్తయ్యింది. పులివెందుల రిమ్స్ వైద్యులు ఆధ్వర్యంలో జరిగింది. ఆ తర్వాత భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.