Home » postive
UK to Telangana : తెలంగాణ రాష్ట్రంలో కొత్త కరోనా స్ట్రైయిన్ భయాన్ని సృష్టిస్తోంది. ఎందుకంటే యూకే దేశం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న వారిలో కరోనా ఉందని తేలుతుండంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్ ఉందని తేలింది. మల్కాజ్ గ�
ఇటీవలి కాలంలో ఎటువంటి కరోనా లక్షణాలు లేని వ్యక్తులకు కూడా పాజిటివ్ రావటం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ సోకితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం తదితర లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మందికి వైరస్ సోకినా ఆ లక్షణాలేవీ కనిపించటకుండానే పరీక�