postive

    యూకే టు తెలంగాణ : మరో ఇద్దరికి కరోనా, 154 మంది ఎక్కడ ?

    December 27, 2020 / 08:14 PM IST

    UK to Telangana : తెలంగాణ రాష్ట్రంలో కొత్త కరోనా స్ట్రైయిన్ భయాన్ని సృష్టిస్తోంది. ఎందుకంటే యూకే దేశం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న వారిలో కరోనా ఉందని తేలుతుండంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్‌ ఉందని తేలింది. మల్కాజ్ గ�

    లక్షణాలు లేకున్నా పాజిటివ్ వచ్చిందా…భయపడాల్సిన పనిలేదు

    July 6, 2020 / 08:53 AM IST

    ఇటీవలి కాలంలో ఎటువంటి కరోనా లక్షణాలు లేని వ్యక్తులకు కూడా పాజిటివ్ రావటం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ సోకితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం తదితర లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మందికి వైరస్‌ సోకినా ఆ లక్షణాలేవీ కనిపించటకుండానే పరీక�

10TV Telugu News