Home » postmortem
ఓ ఎలుకను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. మనుషులను చంపినవారిని అరెస్ట్ చేయటానికే దిక్కులేదు ఎలుకను చంపితే అరెస్ట్ చేస్తారా?అని అనుకుంటున్నారా? కానీ అదే జరిగింది.ఎలుకను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేయటమేకాకుండా పోలీసులు ఆ ఎలుక కళేబరాన�
పోలీసులు ప్రత్యూష సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇది తాను కోరుకున్న జీవితం కాదని, తల్లిదండ్రులకు భారంగా ఉండలేనని అందులో ఉంది.
బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి నుండి లింగంపల్లికి తరలించారు. కుటుంబసభ్యులు లింగంపల్లిలో అంత్యక్రియలు చేపట్టనున్నారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర బాధిత కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు.
సికింద్రాబాద్ బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున జరిగిన ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు.
మహరాష్ట్ర పోలీసులు పప్పులో కాలేశారు..అది అలాంటింలాంటిది కాదు. వింటే ఆశ్చర్యపోవాల్సిందే. బొమ్మకు నిజమైన శిశువుకుతేడా తెలీలేదు మహా పోలీసులకు. ఓ బొమ్మను తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయమని డాక్టర్లకిచ్చారు..! ఇక్కడ మరో విశేషమేంటంటే..డాక్టర్లు క�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఆయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించింది. తమ కూతురికి న్యాయం జరుగుతుందంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధమని తల్లిదండ్రులు ప్�
దిశ నిందితుల పోస్టుమార్టంలో హైడ్రామా చోటు చేసుకుంది. డాక్టర్ల మధ్య పంచాయతీ చెలరేగింది. గాంధీ ఆస్పత్రికి నుంచి మహబూబ్ నగర్కు వైద్య బృందం వచ్చింది. తమ పరిధిలోకి రావడం ఏంటనీ మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు ప్రశ్నించారు. వైద్యులు విదుల
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దారుణ హత్యకు గురైన ప్రియాంకారెడ్డి మృతదేహానికి స్పాట్లోనే పోస్ట్మార్టం పూర్తైంది. ప్రియాంక మృతదేహాన్ని తగులబెట్టేందుకు పెట్రోల్ వాడారా లేక డీజిల్ వాడారా అన్నది తేల్చే పనిలో పడ్డారు.
కేరళలో సంచలనం సృష్టించిన సీరియల్ మర్డర్ల కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసు గురించి తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. ఆస్తి కోసం
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టుల దాడిలో అమరులైన 15 మంది జవాన్ల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. గడ్చిరోలి జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా మొత్తం పోలీసుల ఆధీనంలో ఉంది. గడ్చిరోలి ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర పోలీసులు �