Home » Power
గతంలో జరిగిన సంఘటనలు ఆధారంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలి.
Rahuls hits out at BJP-RSS: బీజేపీ-ఆర్ఎస్ఎస్లు అధికారంపై మాత్రమే ఆసక్తి చూపుతున్నారని, ప్రజల బాధలు, బాధలను పట్టించుకోవడం లేదని దేశాన్ని విభజించే దిశగా పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వారికి అధికారం కావాలని, అందుకోసం ఏమైనా
ధరణి పోర్టల్ ఏర్పాటు వెనుక కేసీఆర్ కు రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు. ధరణిపై ప్రజా దర్బార్ నిర్వహించి అడగండి .. ప్రజలు చెబుతారు అని వెల్లడించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంను అన్నా హజారే వ్యతిరేకించినట్లుగా ఉంది. ‘‘ఈడీ, సీబీఐలకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తారా? ఒకవేళ కోర్టులో కూడా మీకు వ్యతిరేక తీర్పు వస్తే అప్పుడు కూడా కోర్టుకు వెళ్తారా?’’ అని ఒక ట్వీట్ చేశారు
తెలంగాణ చరిత్రలోనే రికార్డుస్థాయిలో విద్యుత్ వినియోగం
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీనే హవా చూపించనుందట. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ.. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని సర్వేలో తెలిపారు. బీజేపీ 37 నుంచి 45 స్థానాలు గెలుస్తుందని చెప్పగా.. కాంగ్రెస్ పార్టీకి 21 నుంచి 29 వరకు రావొ
జపాన్ ఉత్తర ప్రాంతంలో గత వారం రోజులుగా 35 డిగ్రీలకు పైగా ఎండలు నమోదయ్యాయి. నగోయా సిటీతోపాటు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు కావొచ్చని అంచనా. ఈ స్థాయిలో అక్కడ 1875లో మాత్రమే ఎండలు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.
అటవీ ప్రాంతంలో విసిరేసినట్లుండే ఈ ఊరికి ఇప్పటివరకు కరెంటు లేదు. దశాబ్దాలుగా ఈ ఊరి ప్రజలు చీకట్లోనే జీవిస్తున్నారు. అయితే, ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె స్వగ్రామం ఉన్నట్లుండి వార్తల్లో నిలిచింది.
బీజేపీ విధానాలు దేశానికి నష్టం కలిగిస్తాయని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేని పరిస్థితులు తెచ్చారని వాపోయారు. ఎవరైనా మాట్లాడితే దర్యాప్తు సంస్థలను పంపుతున్నారని పేర్కొన్నారు.
కరీంనగర్ కు సింథటిక్ ట్రాక్ తీసుకువచ్చామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు విద్యుత్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పింఛన్ విషయంలో బండి సంజయ్ తప్పుగా మాట్లాడుతున్నారు.