Home » power crisis in ap
దేశంలో నెలకొన్న బొగ్గు కొరతతో ఏపీలో విద్యుత్ సంక్షోభం తలెత్తింది. నిరంతరాయ సరఫరా కోసం పీక్ డిమాండ్ ఉన్న సమయంలో ఒక్కో యూనిట్ను 15 నుంచి రూ.20 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చింది.
దేశంలో బొగ్గు కొరత.. ఏపీలో విద్యుత్ సంక్షోభం