Home » Power Dues Row
తెలంగాణ విద్యుత్ శాఖకు రావాల్సిన బకాయిలపై సెప్టెంబర్ 1న మరోసారి సమీక్షించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అదే రోజు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిద్దామన్నారు. 5 గంటలకుపైగా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించిన కేసీఆర్.. విద్యుత్ శాఖ బకాయిలపై ట్రా�
విద్యుత్ బకాయిలపై కేంద్ర ప్రభుత్వం చెప్పిందే ఫైనల్ అన్నారు మంత్రి అంబటి రాంబాబు. తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏపీకి 6వేల 756 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశంపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏకపక్ష నిర్ణయం అని మండిపడ్డారు. దుర్మార్గపు చర్య అని ఫైర్ అయ్యారు. రాజకీయకక్ష సాధింపు అని ఆరో�