Home » power sector
గత ఐదేళ్లలో వైసీపీ సర్కార్ విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.
గత ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదన్న సీఎం చంద్రబాబు.. విద్యుత్ శాఖలో ఐదేళ్లలో 79శాతం అప్పు పెరిగిందని పేర్కొన్నారు.
స్మార్ట్ మీటర్లకు అన్నిరాష్ట్రాలూ వ్యతిరేకం అంటే.. ఏపీ మాత్రం స్మార్ట్ మీటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రభుత్వం రైతులకు ఉరి వేస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.