Home » Pradhan Mantri Garib Kalyan Anna Yojana
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో నిరుపేదలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో నిరుపేద కుటుంబాలకు ఐదేళ్లపాటు ఉచిత బియ్యం అందించనున్న బీజేపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది....
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
గత ఏడాది ఏప్రిల్ నుంచి ఉచిత పంపిణీ పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే. నవంబర్ నెలాఖరుతో ఈ పథకం ముగియనుంది.