Home » Pradhan Mantri Kisan Samman Nidhi
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీయేటా మూడు దఫాలుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటికే 10 విడతులుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరాయి. అర్హులైన చిన్న, సన్న కారు రైతులకు విడతకు రూ. 2వేల చొప�
ఈ పథకంలో భాగంగా ఏటా రూ.6వేలు మూడు విడతల్లో(రూ.2వేలు చొప్పున) నాలుగు నెలలకోసారి కేంద్రం రైతులకు అందిస్తోంది. ఇప్పటివరకు 9 విడతల్లో నగదు ఇచ్చారు. ఇప్పుడు పదో విడత నిధులను..
డిసెంబర్-మార్చి విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నగదును డిసెంబర్ మూడో వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయనుంది కేంద్రం.