Pragati Bhavan

    Telangana Cabinet : ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం

    February 3, 2023 / 12:21 PM IST

    ఈ నెల 5న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో ఉదయం 10:30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. జనవరి6న శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఈ సమావేశంలో ఆమోదం తెలపనుంది.

    Telangana Rashtra Samithi: కేసీఆర్‌ను కలిసిన కూసుకుంట్ల, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పలు సూచనలు చేసిన సీఎం

    November 7, 2022 / 08:06 PM IST

    మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కలిశారు. మునుగోడులో తనకు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర

    Minister KTR Leg Fracture : మంత్రి కేటీఆర్ కాలికి గాయం-మూడు వారాలు విశ్రాంతి

    July 23, 2022 / 06:16 PM IST

    తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాలికి గాయం అయ్యింది.

    Tribals Arrest: ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన గిరిజనులు.. అరెస్టు చేసిన పోలీసులు

    June 27, 2022 / 12:55 PM IST

    తంలో సర్వే నెంబర్ 30, 36, 39లలో ఉన్న 570 ఎకరాల భూమికి సంబంధించి గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా భూమికి సంబంధించి

    Sonusood Meets KTR : కేటీఆర్‌ని కలిసిన ప్రముఖ నటుడు సోనూసూద్

    July 6, 2021 / 04:30 PM IST

    తన సేవా కార్యక్రమాలతో మొత్తం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బహుభాషా నటుడు సోనుసూద్ ఈరోజు తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కే తారకరామారావును ప్రగతిభవన్‌లో కలిశారు.

    CM KCR Review : పట్టణ ప్రగతిపై మున్సిపాలిటీలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి : సీఎం కేసీఆర్

    June 13, 2021 / 08:44 PM IST

    పట్టణ ప్రగతిపై మున్సిపాలిటీలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

    ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్

    November 15, 2020 / 03:10 PM IST

    non-agricultural lands registration : వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ధరణి పోర్టల్‌పై సీఎం సమీక్ష ముగిసింది అనంతరం భూ రిజిస్ట్రేషన్‌తో చారిత్రక శకం ఆరంభమైందని కేసీఆర్ అన్నారు. వచ్చే సోమవ

    ప్రగతి భవన్ లో కరోనా కలకలం

    July 3, 2020 / 10:10 AM IST

    తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకొని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. నేతలను కూడా వదలడం లేదు. పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది నేతలు కోలుకుని ఆసుపత్రుల నుంచి డ

    ఫేస్ మాస్క్ ధరించిన కేసీఆర్

    April 13, 2020 / 01:16 PM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫేస్‌ మాస్క్‌ ధరించారు. సోమవారం(ఏప్రిల్-13,2020)కరోనాపై అధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్ష సందర్భంగా సర్జికల్ మాస్క్‌ ధరించి సమావేశంలో పాల్గొన్నారు కేసీఆర్‌. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో భే�

    6 గంటలు చర్చలు : కేసీఆర్, జగన్ చర్చించిన అంశాలు ఇవే..

    January 13, 2020 / 02:21 PM IST

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా 6 గంటల సేపు సీఎంలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం(జనవరి 13,2020) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇరువురూ భేటీ అయ్యారు. రాత్రి 8 గంటలకు సమావేశం ముగిసింది. సమావేశం

10TV Telugu News