Home » prahlad singh patel
దేశంలో జనాభా నియంత్రణకు త్వరలో కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. ఛత్తీస్ఘడ్లోని రాయ్పూర్లో జరిగిన గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రహ్లాద్ సింగ్ పటేల్ మీడియాతో మాట్లాడ
తెలుగు రాష్ట్రాల జల పంచాయితీపై కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. జల వివాదాలకు స్వస్తిపలికేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది. కృష్ణా నదిపై ఉన్న 36 ప్రాజెక్టులు, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు ఇక�
National Importance Films: మూవీ మేకర్స్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. జాతీయ ప్రాముఖ్యత గల సినిమాలకు సెంట్రల్ ఆర్కియాలజీ శాఖ నుండి కేంద్రం ఓ వెసులుబాటు కల్పించింది. సాధారణంగా ఇప్పటి వరకు చారిత్రాత్మక ప్రదేశాల్లో చిత్రీకరించే సినిమాలకు లొకేషన్
మీకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టమా? దేశంలోని పర్యాటక ప్రదేశాల్లో పర్యటించేందుకు మీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారా? అయితే మీకో శుభవార్త. పర్యాటక ప్రేమికులకు శనివారం(జనవరి-25,2020) కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా ఉన్న 15 పర్యాటక ప్రదేశాలను చుట�