Home » Prajagraha Sabha
ప్రజాగ్రహ సభ పేరుతో కమళనాథులు విజయవాడలో నిర్వహించిన సభ.. బీజేపీ, వైసీపీ మధ్య పరస్పర ఆగ్రహంగా మారింది.
ఏపీలో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన పలు జీవోలను, నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తుంది.