Home » Prajahita Yatra
కరీంనగర్ ఎంపీగా గెలిచి ఐదేళ్లు అవుతుంది. ఈ ఐదేళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడో చెప్పు అంటూ పొన్నం ప్రశ్నించారు.
కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేైసుకుంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పొద్దంతా ప్రగల్భాలు పలికి రాత్రంతా ఒప్పందాలు చేసుకుంటారు. గతంలో కలిసి పోటీ చేసిన పార్టీలు ఆ రెండే.