-
Home » Prajashanti Party
Prajashanti Party
బంగ్లాదేశ్లో హిందువులపై దాడి గురించి ఐరాస సెక్రటరీ జనరల్కి లేఖ రాశా: కేఏ పాల్
డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు నాగబాబుకి రాజ్యసభ ఇస్తున్నారని, జనసేనను బీజేపీలో విలీనం చేసే పని జరుగుతుందని అన్నారు.
ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ.. కేఏ పాల్ ఏమన్నారంటే?
మాకు ఎలక్షన్ సింబల్ ఇవ్వరని రాష్ట్రంలో ఎంతో మంది బాధపడ్డారు. ఏపీలోని రెండు ప్రధాన పార్టీ నాయకులు మాకు సింబల్ రాకుండా చేయాలని ప్రయత్నించారు.
KA Paul: నాపై పోటీ చేసేందుకు అందరూ భయపడుతున్నారు: కేఏ పాల్
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాస్టర్స్ మీద వివక్ష చూపుతున్నాయని చెప్పారు.
KA Paul : పవన్, చిరంజీవి ప్యాకేజీ స్టార్స్.. వాళ్ల మాటలు నమ్మకండి : కేఏ పాల్
చిటికేస్తే జగన్ ను, వైసీపీ ఎమ్మెల్యేలను జైలులో పెట్టిస్తా అనడానికి పవన్ ఎవరని ప్రశ్నించారు. ప్యాకేజీ స్టార్ పవన్ కి సిగ్గు, బుద్ధి లేదా మాయావతి కాళ్ళు పట్టుకున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
KA Pal Silent Protest : ఢిల్లీ రాజ్ ఘాట్ లో కేఏ పాల్ మౌన దీక్ష..విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్
జీవితంలో మొట్ట మొదటిసారిగా రాజ్ ఘాట్ లో మూడు గంటల పాటు మౌన దీక్ష చేస్తున్నానని తెలిపారు. తనతోపాటు మూడు గంటల పాటు దీక్ష చేయలేని వారు మూడు నిముషాలైనా దీక్ష పాటించండి అని పిలుపునిచ్చారు. ఈరోజు 2కోట్ల10 లక్షల మంది తనతో పాటు ఉపవాసం ఉంటున్నారని వెల�
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
ఒకరు దేశాన్ని దోచుకుంటుంటే..మరొకరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్, మోదీకీ పెద్ద తేడా ఏమీ లేదన్నారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే అని విమర్శించారు.
KA Paul : అందుకే కేసీఆర్ రాష్ట్రాల పర్యటన.. బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ : కేఏ పాల్
బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ.. ఆ పార్టీకి తమకు సంబంధం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనకు వచ్చిన 8 సంవత్సరాల్లో 50 లక్షల కోట్లు అప్పులు చేశారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో 7 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు.