Home » prakasam district news
పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రయాణికులు ఉన్న బస్సుకి నిప్పంటించాడో యువకుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం పామూరు బస్సుస్టాప్ సెంటర్లో చోటుచేసుకుంది.