Home » prakasam district
అంతటి వైసీపీ ప్రభంజనంలోనూ.. ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ తిరగలేకపోయింది. వచ్చే ఎన్నికల్లోనైనా.. ఆ సీటును దక్కించుకునేందుకు.. అధికార వైసీపీ ఇప్పటి నుంచే రిపేర్లు మొదలుపెట్టింది. దాని కోసం సరైనవ్యక్తితో చర్చించి.. టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టి.. తమ అ
ప్రమాదంలో కారు మూడు పల్టీలు కొట్టింది. నుజ్జు నుజ్జు అయ్యింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.
పెద్దల్ని ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్న భర్త అత్తింటి వారి మాటలతో కనిపించకుండా పోయాడని, తనకు న్యాయం చేయాలని ఒక మహిళ ప్రకాశం జిల్లా పోలీసులను వేడుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఒంగోలులోని పీవీఆర్ మునిసిపల్ హైస్కూల్
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామానికి చెందిన నాలి రామయ్య కుమారుడు యోగేంద్ర బాబుకు వివాహం కుదిరింది. తమ వంశ ఆచారంలో భాగంగా వరుడు , పెళ్లి కూతురు అవతారమెత్తాడు.
ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోనంకి పోలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైయింది.
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రాల చిరంజీవి అనే రైతు తన ఇద్దరు పిల్లలతో కలిసి వల్లాపల్లి వద్ద ఉన్న అద్దంకి బ్రాం
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న పార్కింగ్ స్టాండ్ లోని ఉన్న ఓ ప్రైవేట్ బస్ మంటలు ఒక్క సారిగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది బస్సులు దగ్థమయ్యాయి.
నిన్న వధువు ప్రియాంక ముక్తినూతలపాడులో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది. భార్య మృతిని తట్టుకోలేకపోయిన భర్త డ్యామ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రకాశం జిల్లా టంగుటూరులో గతేడాది డిసెంబర్ 3వ తేదీన జరిగిన జంట హత్యల కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు గుర్తించారు.