Home » Pralhad Joshi
ఈ వ్యాఖ్యలు చేసింది కేంద్ర ప్రహ్లాద్ జోషి. ఈయనకు ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక మరికొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే రాష్ట్రంలోని ప్రజలకు 200 యూన�
తమ పార్టీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకే టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. మరోవైపు కేటీఆర్, కవిత.. ఎవరు తమ పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు.
గ్యాంగ్రేప్ నిందితులకు బీజేపీ మద్దతు ఉందని చెప్పడానికి మరో ఉదహారణ ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలేనని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కాగా, వారి విడుదలను గుజరాత్ ప్రభత్వం సైతం సమర్ధించింది. 11 మంది దోషుల శిక్షా కాలాన్ని గుజరాత్ ప్రభుత్వం తగ�
లఖింపూర్ ఘటనపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సెటైర్లు వేశారు.
సాధారణ షెడ్యూల్ ప్రకారం జులై నెలలోనే పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు(Monsoon Session)జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు.
Karnataka minister: కర్ణాటక జలవనరుల మంత్రి రమేశ్ జార్కిహోళి సెక్స్ స్కాండల్లో ఇరుక్కున్నారు. మంత్రి రమేశ్ జార్కిహొళి యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియోను బెంగళూరు మీడియాకు విడుదల చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ యువతిని లోబర్చుకున్నారని మోసం చేశా�