-
Home » Pranab Mukherjee
Pranab Mukherjee
Abhijit Mukherjee : కాంగ్రెస్ కి షాక్..టీఎంసీలో చేరిన ప్రణబ్ ముఖర్జీ కుమారుడు
వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Abhijit Mukherjee : టీఎంసీలో చేరికపై ప్రణబ్ కుమారుడు క్లారిటీ
దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారడు,మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ప్రణబ్ పుస్తకంతో ఇంట్లో చిచ్చు.. అక్కా తమ్ముళ్ల మధ్య వైరం!
Pranab Mukherjee Memoir Book Controversy : దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన ఆఖరి పుస్తకం ‘The Presidential Memoirs’ ఆయన ఇంట్లోనే చిచ్చు పెట్టింది. ప్రణబ్ కుమారుడు, కుమార్తెల మధ్య విభేదాలకు దారి తీసింది. ఒకరేమో విడుదల చేయాలని అంటుంటే.. మరొకరు ఆపొద్దంటూ డిమాండ్ చేస్తున్నా�
తెలంగాణ బిల్లుపై ప్రణబ్ సంతకం..ఆయన కర్మయోగి – సీఎం కేసీఆర్
రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగా కాకుండా..రాష్ట్ర విభజన బిల్లుపై ముద్ర వేసిన ప్రణబ్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మాన�
ప్రణబ్ ముఖర్జీ సీక్రెట్స్, డైరీలోని విషయాలు వెల్లడవుతాయా
కాంగ్రెస్లో నెహ్రూ వారసులకు దీటుగా నిలబడి మనగలిగిన నేతలు అతి కొద్దిమంది. ఆ జాబితాలోని ముందంచెలో ఉంటారు ప్రణబ్ ముఖర్జీ. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కాదు దేశ రాజకీయాలోనే ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకపక్క తనదైన ముద్రని నిలబెట�
కోవిడ్ ప్రోటోకాల్.. మధ్యాహ్నం ప్రణబ్ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో చివరి వీడ్కోలు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 84 సంవత్సరాల వయస్సులో ఆగస్టు 31వ తేదీన ఆర్మీ ‘రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్’లో చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా ప్రణబ్ ముఖర్జీ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఉదయం 8 గంటలకు అతని అధికారిక �
ప్రధాని కావాలనుకున్న ప్రణబ్.. తన పుస్తకంలో ఏం రాశారంటే?
భారత రాజకీయాల పల్స్పై పటిష్టమైన పట్టు ఉన్న ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రధానిగా ఉండాల్సిన వ్యక్తి అని కొందరు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ చివరికి ఆయన రాజకీయ ప్రయాణం రాష్ట్రపతి భవన్కు చేరుకుంది. ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ జీవితంలో �
ప్రణబ్ ముఖర్జీ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం
Celebrities tweet on Pranab Mukherjee Demise: కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) సోమవారం కన్నుమూశారు. ప్రణబ్ ముఖర్జీ మృతివార్త విన్న ప్రతి ఒక్కరూ.. సంతాపం తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కో
గుమస్తాగా.. జర్నలిస్ట్గా.. దేశ అత్యున్నత పదవి వరకు.. ప్రణబ్ ప్రస్తానం ఇదే!
భారత 13 వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశం గురించి ఎక్కువగా మాట్లాడేవారు. ఆయన సుదీర్ఘ జీవితం రాజకీయాల్లో గడిపారు. రాజకీయాల్లో చేరడానికి ముందు ప్రణబ్ గుమస్తాగా పనిచేశారు. అవును! ఇది నిజం. అతను దేశంలోని అత్యున్నత స్థానానికి చేరుకోవడానికి చాలా కష�
కాళ్లు మ్రొక్కుతూ ఉన్న ఫోటోతో.. ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని నివాళి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు. ఆయన చాలా రోజులుగా కోమాలో ఉండి 84ఏళ్ల వయస్సులో వెంటిలేటర్ మీద ఉండి చనిపోయారు. ఊపిరితిత్తుల చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ప్రణబ్ ముఖర్జీ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ విచారం వ్యక్తం చ