Home » prasanna kumar
కింగ్ అక్కినేని నాగార్జున లాస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా రూపొందింది. యాక్షన్ డోస్ ఎక్కువగా
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన రీసెంట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఆయన నటించిన రీసెంట్ మూవీ ‘ఘోస్ట్’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వెనకబడిపోయింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంల
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన రీసెంట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ బ్లాక్బస్టర్ హిట్ అందుకునేందుకు ఈ హీరో రెడీ అవుతున్నా�
టాలీవుడ్ కామెడీ హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేసిన అల్లరి నరేశ్, ఆ తరువాత వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే రొటీన్ కామెడీతో సినిమాలు చేస్తుండటంతో ఈ హీరోకు కూడా ఫెయిల్యూర్ ఎదురయ్యింది. దీంతో అల్లరి నేరేశ్ సినిమా�
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన రీసెంట్ మూవీ ‘ది ఘోస్ట్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో యాక్షన్ డోస్తో నాగ్ అదిరగొట్టినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాకు ఎందుకనో కనెక్ట్ కాలేకపోయారు. అయితే ఈ స�
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల ‘ది ఘోస్ట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో నాగ్ యాక్షన్ డోస్ నెక్ట్స్ లెవెల్లో ఉండటంతో ఈ సినిమా అక్కినేని అభిమానులకైతే
తాజాగా ఇవాళ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో అన్ని క్రాఫ్ట్స్ కి సంబంధించిన మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కి 24 క్రాఫ్ట్స్ నుంచి 240 మందికి ఆహ్వానం పంపినా వంద మంది లోపే హాజరయ్యారు...
లంచం తీసుకోవడం నేరం అని ఏసీబీ అధికారులు ఎంత చెప్పినా.. కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తునా.. కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. లంచం లేనిది