Home » PRASANTH BHUSHAN
2011నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమం( India Against Corruption), ఆమ్ ఆద్మీ పార్టీ వెనుక బీజేపీ హస్తముందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. జన్ లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 2011, 2012లో అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలైన విషయం తెలిసి
కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఒక రూపాయి జరిమానా చెల్లించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ(ఆగస్టు-31,2020)ఉదయం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించిన కేసులో దోషిగా త�
కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్…శిక్షకు సంబంధించిన విచారణను రివ్యూ పిటిషన్ వేసేంత వరకూ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారంనాడు తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు�
సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ పై ఇటీవల కోర్టు ధిక్కార నేరాన్ని తేల్చటమే కాదు… ఆయనను దోషిగా పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీరుపై న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పుపై అసహనం వ్�
రాఫెల్ కేసులో తీర్పుని రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం నిర్ణయం తీసుకుంది.రాఫెల్ కేసులో 2018 డిసెంబర్-14న కేంద్రప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇస్తూ సుప్రీం తీర్పునిచ్చిన విషయ�