Prashant Nagar

  • ప్రేమ వివాహం: నవ దంపతుల ఆత్మహత్య

    April 19, 2019 / 07:48 AM IST

    మేడ్చల్ జిల్లా ఉప్పల్ విషాద ఘటన జరిగింది. ప్రశాంత్ నగర్ లో నివాసముంటున్న నవ దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని నిశితంగా…

10TV Telugu News