Home » prayagraj
Atiq Ahmed : ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కోర్టు ఇచ్చే ఎలాంటి తీర్పునైనా స్వాగతిస్తామని అతీక్ సోదరి ఆయేషా నూరీ అన్నారు. కేవలం ఆయన ప్రాణలమీదే తమకు ఆందోళనా ఉందని వెల్లడించారు. అతీక్ను తీసుకెళ్తున్న వాహణ శ్రేణిని ఆమె గుజరాత్ నుంచి అనుసరిస్తున్నారు. 45 మంది పోలీసు బృందంతో కాన్వాయ్ అతీ
బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గాయాలు చూసి షాకయ్యారు. ఒంటిపైనే కాదు.. బాలిక మర్మావయవాల్లోనూ గాయాలయ్యాయి. కలప భాగాల్ని ఆమె ప్రైవేట్ పార్ట్స్లో గుర్తించారు. బాలిక స్థితిపై అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు.
డిసెంబర్ 25, వాజపేయి జయంతి అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వాజపేయి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో, అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అష్టాదశ శక్తి పీఠాల్లో 14వ శక్తి పీఠమే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదులో ఉన్న శ్రీ మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం. ఇక్కడ దాక్షాయణి అమ్మవారి కుడిచేతి వేళ్ళు పడ్డాయని చెబుతారు. ఈ శక్తిపీఠం విలక్షణమైనది. ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా �
ప్రైవేటు అంబులెన్స్కు డబ్బులు చెల్లించే స్థోమత లేని ఒక వ్యక్తి కొడుకు శవాన్ని భుజాలపైనే వేసుకుని ఇంటికి బయల్దేరాడు. వర్షంలోనే దాదాపు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాడు. చివరకు కొందరు స్థానికులు సహాయం చేశారు.
బీజేపీ నేతలు చేసిన కామెంట్లపై దేశంలోని పలు చోట్ల దుమారం చెలరేగుతుంది. ఆ కామెంట్లతో అంతర్జాతీయంగా భారత్పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో దేశంలోని ముస్లిం వర్గాలు నూపుర్ శర్మను అరెస్టు చేయాలని, ఉరిశిక్ష విధించాలంటూ నిరసనలు �
యూపీ పెళ్లి వేడుకల్లో గిఫ్ట్లుగా బుల్డోజర్లు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. దీనిపై ప్రయాగ్ రాజ్ మేయర్ మాట్లాడుతు..బుల్డోజర్లు మహిళల భద్రతకు,యూపీ అభివృద్ధికి గుర్తు అని అన్నారు
Indigo New Flights : దేశంలో తక్కువ ధరకే విమాన సర్వీసులను అందిస్తున్న ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ ఇండిగో (Indigo) మార్చి 27 (ఆదివారం) నుంచి కొత్త ఇండిగో విమానాలను ప్రవేశపెడుతోంది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (RRB-NTPC) పరీక్ష 2021 ఫలితాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారగా రోడ్డెక్కారు.