Home » prayagraj
అలహాబాద్ యూనివర్సిటీలో బయో కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఈ ప్రాజెక్ట్ కు నిధులు సమకూర్చడానికి ఎన్నో ఇబ్బందులు పడినట్లు తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహా కుంభమేళా దిగ్విజయంగా పూర్తయింది.
హీరోయిన్ రాయ్ లక్ష్మి తాజాగా ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాలో పుణ్యస్నానమాచరించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కుంభమేళాలో వ్యాపారాలు జరిగిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు.
చనిపోయిన రోజు నుంచి 13వ రోజున సంతాప సభ ఏర్పాటు చేశారు. బంధువులంతా తరలి వచ్చారు.
మీరంతా అక్కడ ఏం చేస్తున్నారు అని అధికారి వారిని అడిగారు. ప్రయాగ్ రాజ్ వెళ్లే రైలు ఎక్కేందుకు తామంతా వేచి చూస్తున్నామని వారు చెప్పారు.
పీఎం నరేంద్రమోదీ తాజాగా నేడు ఉదయం ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానమాచరించారు. అనంతరం పూజలు నిర్వహించారు.
చుట్టూ జనం చేరి ఫోటోల కోసం ఎగబడటంతో అసలు వ్యాపారం దెబ్బతింది. పైగా తన కూతురి సేఫ్టీ కోసం తండ్రి ఆమెను ప్రయాగ్ రాజ్ నుంచి ఇండోర్ కి పంపేశాడు.
మౌని అమవాస్యను పురస్కరించుకొని పుణ్యస్నానాలు ఆచరించేందుకు మంగళవారం రాత్రి నుంచే భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నారు.