Home » prayagraj
అఖిల భారతీయ అఖాడా పరిషత్ చీఫ్గా మహంత్ బల్బీర్ గిరి(35) పీఠాధిపత్య బాధ్యతలు స్వీకరించనున్నారు.
పిడుగుపడి మహిళలు, పిల్లలతో సహా దాదాపు 40మంది చనిపోయినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆదివారం పడిన వర్షంతో పాటు పలు చోట్ల పిడుగులు పడి చాలా మంది మృత్యువాతకు గురయ్యారు.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానదిలో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా కొట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రయోగ్ రాజ్ లో 31 మంది కుటుంబ సభ్యులున్న ఓ ఉమ్మడి కుటుంబం కరోనాను జయించింది. కుటుంబంలో 26మందికి కరోనా సోకగా అందరూ కరోనా నుంచి బైటపడ్డారు.
85 ఏళ్ల సీనియర్ డాక్టర్ జెకె మిశ్రా..ప్రయాగ్రాజ్ లోని స్వరూప్ రాణి నెహ్రూ (ఎస్ఆర్ఎన్) ఆసుపత్రిలో దాదాపు 50ఏళ్లు పనిచేశారు. కోవిడ్-సంబంధిత సమస్యలతో ఆయనకు వెంటిలేటర్ అవసరమైనా ఆయన పనిచేసిన ఆస్పత్రిలోనే వెంటిలేటర్ మాత్రం దొరకలేదు. ఐదు దశాబ్దాలుగా
చిన్నారికి సర్జరీ చేశాక బిల్లు కట్టలేదని కుట్లు వేయకుండా వదిలేశారు. దాంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రిలో బిల్లులు పూర్తిగా చెల్లించకపోవడంతో సర్జరీ చేసిన వైద్యులు కుట్లు వేయకుండా పాపను కుటుంబసభ్యులకు అప్పగించారు.
UP prayagraj couple ties knot hours after bride injures back : పెళ్లి చేసుకుని కట్నకానులకు ఇవ్వలేదనీ..ఆస్తులు తేలేదని..ఇలా పలు కారణాలతో ఎంతోమంది జంటలు విడిపోతున్నారు. పెళ్లి అనే మాటకు అర్థం లేకుండా చేస్తున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం తను చేసుకోబోయే అమ్మాయికి వచ్చిన కష్టానికి తోడ�
Loco pilot rapes 13-year-old girl in Kanpur, films criminal act on mobile : పదమూడేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేయటమే కాక…. ఆ బాలికను వివస్త్రను చేసి వీడియో తీసి బ్లాక్మెయిల్కు పాల్పడిన లోకో పైలట్ను కాన్పూర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బాలిక కడుపు నొప్పితో బాధపడు�
ఉత్తరప్రదేశ్ లో ఓ ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. బల్కారన్ పూర్ లోని ఆదర్శ్ జనతా ఇంటర్ కాలేజీ లో క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయుడిని బయటకు తీసుకొచ్చి కర్రలతో చావగొట్టారు. విద్యార్థుల బంధువులు కూడా ఉపాధ్యాయుడిని క�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దయనీయ ఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది ఎంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారో వెలుగు చూసింది. పేదవారికి అన్నీ కష్టాలే. ఓ