Home » PRC
తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 21శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించింది.
విద్యుత్ సంస్థలను కాపాడుకునేందుకు అటు యాజమాన్యం, ఇటు ఉద్యోగులు ఎంతోకొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో మంత్రులు, అధికారులు ఉద్బోధించారు. యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు.
జులై నెల ఆఖరుకు ఈ కమిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ నేతృథ్వంలో ఈ కమిటీ ఉండనుంది. ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దానికనుగుణంగా జీతభత్యాల పెంపు జరగాల్సివుంటుం�
పీఆర్సీ ఐక్య వేదిక ఉద్యమ కార్యాచరణలో భాగంగా సోమవారం సీఎం జగన్కు వినతిని అందజేయాలనుకున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల వేదికతో ఫిట్మెంట్పై ముఖ్యమంత్రితో చర్చించాలని..
సమ్మె వివరమణపై ఉద్యోగ సంఘాల నేతలు చేసిన ప్రకటనతో ఉపాధ్యాయ సంఘాలు విభేదిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వారు ప్రస్తావిస్తున్న అంశాలను జనసేన పరిణగలోకి తీసుకుంటుందన్నారు.
మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం అన్నారు. ఈ పరిస్థితులు ఈ మారిదిగా ఉండకపోయి ఉంటే... మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడినని చెప్పారు. దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవన్నారు.
సచివాలయ, హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులకు రూ.23 వేల సీలింగ్ తో 24శాతం హెచ్ఆర్ఏ, ఐఆర్ రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలు చేసేందుకు సుముఖంగా ఉంది.
ఏపీలో కొనసాగుతున్న పీఆర్సీ సమస్యల ఆందోళనలపై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ దృష్టి సారించారని...
అయితే ఉద్యోగులు మాత్రం మరికొన్ని డిమాండ్లపై పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదిక ఇవ్వాలని కోరారు. ఉద్యోగులు ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతున్నారు.