-
Home » PRC
PRC
ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
March 9, 2024 / 04:14 PM ISTతెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం కీలక సూచన
March 9, 2024 / 02:27 PM ISTతెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 21శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించింది.
AP Govt : విద్యుత్ ఉద్యోగులతో చర్చలు సఫలం.. పీఆర్సీకి ప్రభుత్వం అంగీకారం
August 9, 2023 / 11:19 PM ISTవిద్యుత్ సంస్థలను కాపాడుకునేందుకు అటు యాజమాన్యం, ఇటు ఉద్యోగులు ఎంతోకొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో మంత్రులు, అధికారులు ఉద్బోధించారు. యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు.
Govt Employees PRC : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో రెండో పీఆర్సీ
July 21, 2023 / 06:11 PM ISTజులై నెల ఆఖరుకు ఈ కమిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ నేతృథ్వంలో ఈ కమిటీ ఉండనుంది. ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి…
PRC: నేటి నుంచి పీఆర్సీపై ఉపాధ్యాయుల సంతకాల సేకరణ
February 15, 2022 / 09:21 AM ISTపీఆర్సీ ఐక్య వేదిక ఉద్యమ కార్యాచరణలో భాగంగా సోమవారం సీఎం జగన్కు వినతిని అందజేయాలనుకున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల వేదికతో ఫిట్మెంట్పై ముఖ్యమంత్రితో చర్చించాలని..
Pawan Kalyan : ప్రభుత్వానిది ఆధిపత్య ధోరణి : పవన్ కల్యాణ్
February 6, 2022 / 08:22 PM ISTసమ్మె వివరమణపై ఉద్యోగ సంఘాల నేతలు చేసిన ప్రకటనతో ఉపాధ్యాయ సంఘాలు విభేదిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వారు ప్రస్తావిస్తున్న అంశాలను జనసేన పరిణగలోకి తీసుకుంటుందన్నారు.
CM Jagan : ప్రభుత్వం ఉద్యోగులది.. వారి సహకారంతో మంచి చేయగలుగుతున్నాను
February 6, 2022 / 02:51 PM ISTమనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం అన్నారు. ఈ పరిస్థితులు ఈ మారిదిగా ఉండకపోయి ఉంటే... మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడినని చెప్పారు. దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవన్నారు.
Ministers Committee : హెచ్ఆర్ఏ స్లాబులపై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు
February 5, 2022 / 06:08 PM ISTసచివాలయ, హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులకు రూ.23 వేల సీలింగ్ తో 24శాతం హెచ్ఆర్ఏ, ఐఆర్ రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలు చేసేందుకు సుముఖంగా ఉంది.
PRC Protest: ‘రేపటిలోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం’
February 5, 2022 / 02:29 PM ISTఏపీలో కొనసాగుతున్న పీఆర్సీ సమస్యల ఆందోళనలపై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ దృష్టి సారించారని...
Ministers Committee : సమ్మెకు వెళ్లొద్దని కోరిన మంత్రుల కమిటీ.. ఉద్యోగుల ముందు కీలక ప్రతిపాదనలు
February 4, 2022 / 08:53 PM ISTఅయితే ఉద్యోగులు మాత్రం మరికొన్ని డిమాండ్లపై పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదిక ఇవ్వాలని కోరారు. ఉద్యోగులు ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతున్నారు.