Home » PRC Report
ఏపీలో పీఆర్సీపై రగడ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం మరోసారి అసంపూర్తిగానే ముగిసింది.
ఏపీలో పీఆర్సీ రగడ ముదురుతోంది. విజయవాడ ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు అత్యవసర సమావేశమయ్యారు. 9 ఉద్యోగ సంఘాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీ నివేదిక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో ఆందోళన విరమించారు.
CM KCR 2021 New Year Gift PRC Report : తెలంగాణ ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ రానుందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. 2020, డిసెంబర్ 31వ తేదీ గురువారం సీఎం కేసీఆర్తో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి. ఆ సమయంలో.. బిశ్వాల్ కమిటీ సీఎస్ సోమేశ్కుమార్కు నివేదిక అందించింది. పీఆర్సీపై �
హైదరాబాద్ : నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం… ఉద్యోగుల ఐఆర్, ఫిట్మెంట్ ఇచ్చే దానిపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముగ్గురు సభ్యులతో ఇప్పటికే పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల ప్రయోజనాలను మెరుగుపర్చే విధంగా ప్రభు