Home » President of India
అత్యున్నత పదవి కోసం నా పేరు పరిశీలించినందుకు ప్రతిపక్షాలకు ధన్యవాదాలు. జాతికోసం పనిచేయగలిగే, నా కంటే సమర్ధవంతమైన వ్యక్తిని ప్రతిపక్షాలు పరిగణనలోకి తీసుకుంటాయని అనుకుంటున్నా అంటూ గోపాల క్రిష్ణ గాంధీ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఖరారుపై ఢిల్లీలో ప్రతిపక్షాల కీలక సమావేశం జరగనుంది. మమతా బెనర్జీ నేతృత్వంలో సమావేశం కానున్నారు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికారపక్షం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే దేశంలోని రెండు ముఖ్యమైన రాజ్యాంగ పదవులకు ఎన్నికలు జరగబోతున్నాయి.
120 కిలోల స్వర్ణమూర్తిని లోకార్పణం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. స్వర్ణమూర్తికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్తో కలిసి తొలిపూజ చేశారు...
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తరాఖాండ్ గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్న బేబీ రాణి రాజీనామాను ఆమోదించారు. దాంతోపాటుగా ఆ మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు.
మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అంతా నాగబాబు కామెంట్స్ గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా.. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది.. ఇ�
women will be hanged for first time in india son Request : కరడు కట్టిన నేరస్థులకు కూడా దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారనే విషయం తెలిసిందే. ఈక్రమంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉరికంబం ఎక్కబోతున్న తొలి మహిళ ‘షబ్నమ్’ 12 ఏళ్ల కుమారుడు రాష్ట్రపతికి తన తల�
President of India Tribute to SPB: ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. బాలు మరణవార్త
‘‘గురుబ్రహ్మ గురుర్విష్ణు.. గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమః’’. గురువు లేనిదే విద్య లేదు, విద్య లేనిదే జ్ఞానం లేదు. జ్ఞానంలేకపోతే.. ఈ లోకం మనుగడే ఉండదు. అందుకే, గురువే.. ఈ ప్రపంచానికి అధిపతి అంటారు. అటువంటి గురువును ప
ఢిల్లీ : సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు సినీరంగంలో తన పాటలతో ఎందరో శ్రోతలను అలరించిన సినీ గేయరచయిత “సిరివెన్నెల” సీతారామశాస్త్రి ఈరోజు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతులమీదుగా పద్మశ్రీ అవ�