Home » President Ranil Wickremesinghe
భారత్కు అభ్యంతరాలు ఉన్నాయని తెలిసినప్పటికీ...చైనా నిఘా నౌకను తమ జలాల్లోకి అనుమతించిన శ్రీలంక...ఇప్పుడు మాత్రం బతిమాలే ధోరణిలోకి దిగింది. భారత్ తమ పరిస్థితిని అర్ధం చేసుకోవాలని, ఇది దౌత్య సమస్య కాకూడదని కోరుకుంటోంది. మరోవైపు శ్రీలంక ఆర్థిక �
‘నాకు ఇల్లే లేదు..మరి ఇంటికెలా వెళ్తా? ఎక్కడికెళ్తా? ఇల్లు లేనప్పుడు ఇంటికెళ్లమని డిమాండ్ చేయటంలో అర్థంలేదు..ఇటువంటివి మానుకోండి అంటూ నిరననకారుల డిమండ్లను కొట్టిపారేశారు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే.