Home » Presidential Election 2022
నేడు రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంట్ భవనం రూమ్ నంబరు 63లో ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రంలోపు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల చీఫ్ రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ఆధ్వర్యంల�
మా అభ్యర్థికి 396 కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని భావిస్తున్నాం అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దీనికి వెంటనే వేముల కౌంటర్ ఇచ్చారు. మీ బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలలో ద్రౌపది ముర్ముకు ఒక్కరే ఓటేసి ఉంటారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్డీఏ మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము, విపక�
రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఓటు వేశారు. రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాను�
దేశంలో త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు పెరిగిపోతోంది. ఆమెకు ఎన్డీఏలోని పార్టీలే కాకుండా ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఇప్పటికే ద్రౌపది ముర్ము మూడింట రె�
రాష్ట్రపతి ఎన్నికలో తాను గెలిస్తే దేశంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు కాకుండా చూస్తానని విపక్ష పార్టీల అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోన్న వేళ దీనిపై ప�
రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు మద్దతు ఎవరికి అనేది ఆసక్తిని రేపింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేతో చర్చించిన చంద్రబాబు.. టీడీపీ మద్దతు ఎవరికో ప్రకటించేశారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ బీజేపీకి చురకలంటించారు. రాష్ట్రపతి ఎన్నికలో గెలుపొందే అవకాశాలు ఇప్పుడు ద్రౌపది ముర్ముకి బాగా ఉన్నాయని ఆమె ఎద్దేవా చేశారు.
రాష్ట్రపతి ఎన్నికలో విపక్ష పార్టీల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు టీఆర్ఎస్ సహా దేశంలోని అనేక విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.