Home » presidential election
ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (84) కు కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత కల్పించింది.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము(64)కు కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) కమాండోలతో జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కీలక మంతనాలు
రాష్ట్రపతి ఎన్నికలకు కొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనన్న వేళ... ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నేడు ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం శరద్ పవార్ నివాసంలో ప్రతిపక్ష నేతలు సమావేశంలో అయ్యారు. ఈ చర్చల్లో ప్రతిపక్షాల ఉమ్మడి
రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏకి దీటుగా బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు జరుపుతున్నాయి. విపక్ష పార్టీలు పరిశీలిస్తోన్న అభ్యర్థుల జాబితాలో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధినేత ఫరూఖ్ అబ్దుల్లా కూడా ఉన్న
రాష్ట్రపతి ఎన్నిక తీరు, ప్రచారం, సమన్వయం వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక కోసం బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
రాష్ట్రపతి ఎన్నికలో బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు దేశంలోని విపక్ష పార్టీలు మరోసారి సమావేశం నిర్వహించనున్నాయి.
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో పలు పార్టీల నేతలు బుధవారం సాయంత్రం ఢిల్లీలో సమావే�
ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపారు. నిన్న ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ తో అయిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు.