Press note released

    Minister Prasanth Reddy: ఆంధ్రా ప్రజలను కాదు.. పాలకులనే అన్నా: మంత్రి వేముల

    June 23, 2021 / 11:10 AM IST

    తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో మంగళవారం తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులేనని, ఆంధ్రోళ్లు అందరూ తెలంగాణ వ్యతిరేకులేని వ్యాఖ్యానించారు. అక్రమ ప్రాజెక్ట్‌లన�

10TV Telugu News