Home » pressure
తనపై తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసేలా ఒత్తిడి తేవడం వల్లే ఒక సీబీఐ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. అధికారులపై తన కేసు విషయంలో ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
కాలేయ సంబంధిత సమస్యలనూ అదుపులోకి తీసుకొస్తాయి. కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో లవంగాల్లోని పోషకాలు కీలకంగా వ్యవహరిస్తాయి.
ఆంధ్రప్రదేశ్ పై వరుణుడు పగబట్టాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. జనజీవనం స్థంభించింది.
ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత
తెలంగాణవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో 3 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ల
heavy rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రా
తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం(సెప్టెంబర్ 13,2020) రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వర్షాలు పడుతున్నాయి. ఇది మరింత బలపడే
Hyd Pharma City KTR : హైదరాబాద్ ఫార్మా సిటీని అడ్డుకోవడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పరిశ్రమల స్థాపన కోసం తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమని సేకరించడం జరిగిందని, ఇక్కడ డీపీఆర్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే..ప�
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు కోసం బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. “కాంగ్రెస్ పెంచి పోషిస్తున్న బాలీవుడ్ మాఫియా ఒత్తిడి
సరిహద్దులో భారత్-చైనా ల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న విష్యం తెలిసిందే. సరిహద్దులో మన జవాన్లపై చైనా దాడికి దిగడంతో…చైనా ఎకానమీకి నష్టం కలిగించేలా భారత్ తీసుకున్న నిర్ణయంతో కమ్యూనిస్ట్ దేశం భయపడిపోయి మనం శత్రువులం కాదు మిత్రులం