Home » preventive measures!
Dengue Fever : డెంగ్యూ జ్వరం సర్వసాధారణం. ప్రతి సీజన్లో సురక్షితంగా ఉండటానికి మీకు సాయపడే కొన్ని నివారణ దశలు ఉన్నాయి. దోమల బారి నుంచి బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్ర లేకపోవడం శరీరానికి రక్షణగా ఉండే రోగనిరోధక వ్యవస్ధను బలహీనపరుస్తుంది. రోగనిరోధక శక్తిని రీఛార్జ్ చేయడానికి ప్రతి రాత్రి 7-9 గంటల సమయం నిద్రించటాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి.
పిల్లల కంటి చూపు ఎలా ఉంది, కంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో తెలుసుకునేందుకు తగిన పరీక్షలు చేయించాలి. కంప్యూటర్ గ్లాసెస్ వంటి వాటిని ఉపయోగించటం ద్వారా డిజిటల్ స్క్రీన్ వాడే సమయంలో కంటి చూపుపై ప్రభావం పడకుండా చూడటంలో సహాయపడుతుంది.
సుడిదోమలు వరి దుబ్బుల మొదళ్ళను అశించి నష్టపరుస్తాయి దీంతో మొక్కలు గిడసబారి పోషకాలు అందక పసుపు రంగుకు మారి సుడులు సుడులుగ ఎండిపోతుంది. వీటి ఉదృతి అధికంగా ఉన్నప్పుడు వరి కంకి వరకు కూడా అశించి నష్టాన్ని కలుగజేస్తాయి.
పైరు లేత పసుపు రంగు లక్షణాలు లేత ఆకుల్లో ఉండే గంధకపు లోప లక్షణాలు అదే నత్రజని లోపమయితే ముదురాకులో పసుపు రంగు కనిపిస్తుంది. ఆకులు మందంగా మొక్క కాండం సన్నగా సున్నితంగా పొట్టిగా ఎదుగుదల సరిగ్గా ఉండదు.
ఎకరానికి 2కిలోల ట్రైకోడర్మా విరిడిని 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువులో కలిపి వారం రోజుల పాటు అనువైన పరిస్ధితిలో వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో లేదంటే విత్తిన నెలరోజులకు నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి.
ఎరువులను చెట్టు వయస్సు పెరిగే కొలది చెట్లు చుట్టూ చిన్నగాడి తీసి అందులో వేసి మట్టి కప్పి వెంటనే నీరివ్వాలి. రెండవ, మూడవ సంవత్సరాలలో సూపర్ ఫాస్ఫేట్ మోతాదు సగానికి తగ్గించి పై ఎరువుల్ని అదే మోతాదులో రెండు మాసాలకొకసారి అందించాలి. దీనితోపాట�
పెద్ద వురుగులు బూడిద రంగులో ఉండి పక్కలకు ఎరువు, ముదురు గోధుమ రంగు చారలు లేదా నల్లగా ఉండి పక్కలకు తెలుపు రంగు చారలుంటాయి. పెరిగినటువంటి లద్దె పురుగులు భూమిలో గాని, కిందపడిన, ఎండిన ఆకుల్లో గాని లేదా ముడుచుకొన్న అకుల్లోగాని కోశస్థదశలోకి ప్రవేశ
పిల్ల మరియు తల్లి పురుగులు నల్లగా ఉండి గుంపులుగా చేరి లేత కొమ్మలు, ఆకులు, వృవ్వులు మరియు కాయల నుండి రసం పీలుస్తాయి. ఇవి ఆశించిన అకులు ముడతలు వడతాయి. పువ్వులు, కాయలను ఆశించినట్లయితే గింజ తయారవ్వదు. ఈ పురుగులు తేనె వంటి పదార్ధాన్ని విసర్జిస్తాయ
వేసవిలో భూమిని లోతుగా దున్నుకోవాలి. లోతు దుక్కులు చేయడం వల్ల కోశస్ధదశలో భూమి లోపలి పొరల్లో దాగున్న ఎర్రగొంగళి పురుగు, శనగపచ్చ పురుగు , పొగాకు లద్దె పురుగు , వేరు పురుగులు బయటపడి ఎండ తీవ్రతకు గాని, పక్షుల బారిన పడిగాని చనిపోతాయి.