Home » Price
లాంచ్ కాకపోయినప్పటికీ ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్ల గురించి లీకుల ద్వారా తెలిసింది.
ఎంఓఎఫ్ఎస్ఎల్(MOFSL) 70,500 రూపాయల వద్ద తక్షణ మద్దతుతో దిగువ స్థాయిలలో నిరంతర సంచితాన్ని సూచించింది. అయితే బలమైన మధ్యస్థ-కాల మద్దతు 68,000 రూపాయలుగా ఉంది.
4-వీలర్ EV విభాగంలో 70% పైగా ఆధిపత్య మార్కెట్ వాటాతో, TPEM అత్యాధునిక సాంకేతికతలు, వినూత్న ఉత్పత్తులను పరిచయం చేయడం ద్వారా స్థిరంగా తన మార్గదర్శక స్ఫూర్తిని ప్రదర్శించింది
దేశంలో సెప్టెంబరు నెల నుంచి కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దేశంలో జులై నెలలో కూరగాయలు, తృణధాన్యాల ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతానికి పెరిగిందని ఆయన పేర్క�
ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచింది. గ్యాస్ సిలిండర్ పై రూ.25 వడ్డించింది.
కార్ల తయారీ కంపెనీలు అన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించాయి. హ్యుందాయ్ సంస్థ కూడా త్వరలో ఎలక్ట్రిక్ కారును ఇండియాలో లాంఛ్ చేయబోతుంది. ‘ఐయానిక్ 5 ఈవీ’ పేరుతో కొత్త కారు విడుదల కానుంది.
ఎలన్ మస్క్ త్వరలో స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే అనేక వ్యాపారాల్లోకి అడుగుపెట్టిన మస్క్ ఇప్పుడు స్మార్ట్ఫోన్ వ్యాపారంపై దృష్టిపెట్టాడు. త్వరలోనే టెస్లా నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రిలీజ్ చేయబోతున్నాడు.
తమిళనాడులోని మధురైలో మల్లెపూల ధరలు విపరీతంగా పెరిగాయి. కేజీ రూ.3,000 వరకు ధర పలుకుతున్నాయి. ఇవి అరుదైన రకానికి చెందిన మల్లెపూలు. అలాగే ఇతర పూల ధరలు కూడా భారీగా పెరిగాయి.
దేశంలో బియ్యం ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే గోధుమ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. బియ్యం రీటైల్ ధరలు కూడా గత ఏడాదితో పోల్చితే 6.31 శాతం పెరిగాయి. సగటు రిటైల్ ధర ఈనెలలో కిలో రూ.37.70గా ఉంది. ఇందుకు వరి దిగుబడులు తగ్గుతాయన్న ఆందోళనలే కారణం. కేంద�
యాపిల్ ప్రియులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కొత్త మ్యాక్బుక్స్ త్వరలో విడుదల కానున్నాయి. వచ్చే నెలలో మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రొను రిలీజ్ చేయనున్నట్లు యాపిల్ ప్రకటించింది. జూలై నుంచే ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.