Home » . Priests
సిద్ధిపేట : ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం మూడో రోజుకు చేరుకుంది. జనవరి 23వ తేదీ బుధవారం ధవళ వస్త్రాలు ధరించిన రుత్వికులు యజ్ఞ క్రతువులో పాల్గొంటున్నారు. �