Home » Prime Minister’s Office
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వంగమయి వివాహం ఇటీవల ప్రతీక్ దోషితో సింపుల్ గా జరిగింది. అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ దోషి బ్యాగ్రౌండ్పై జనం ఆరా తీస్తున
ప్రధాన మంత్రి కార్యాలయం (PMO)లో మొత్తం 301 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. PMO కోసం బడ్జెట్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా కేటాయించబడుతుంది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021, జూన్ 07వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఆయన ఏం చెప్పనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. PMO కార్యాలయం ట్వీట్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. అన్లాక్ ప్రక్రియ, కరోనా కట్టడి, �
IAS officers appointed in the PMO : ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టో�