Home » PRINCIPAL
The principal who beat the student in visakha : ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తనకు అమ్మఒడి రాలేదని అడిగిన ఓ విద్యార్థిపై ప్రిన్సిపల్ దాడి చేశాడు. నడిరోడ్డుపై ఎడా పెడా కొట్టాడు. విశాఖ జిల్లా కశింకోట మండలం ఏనుగుతున�
Ahmedabad government school Vertical Garden: అదొక అందమైన ఆహ్లాదకరమైన ప్రభుత్వం స్కూల్. ఆ స్కూల్ ని చూస్తే అదసలు ప్రభుత్వ స్కూలా లేకా ఏదైనా గార్డెనా అనిపిస్తుంది. కరోనా కాలంలో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా స్కూళ్లు మూతపడితే… అహ్మదాబాద్ జోధపూర్ లో ప్రభుత్వ �
Congress rally : బెంగళూరులో కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు కదం తొక్కారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ..భారీ ర్యాలీ చేపట్టారు. వేలాది సంఖ్యలో కార్యకర్తలు, రైతులను కాంగ్రెస్ సమీకరించింది. సిటీ రైల్వే స్టేషన్ వద్ద 2021, జనవరి 2
ఫీజుల పేరుతో లక్షలు లక్షలు వసూలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకునే కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల గురించి విన్నాం. ఫీజు కట్టలేని విద్యార్థులతో అమానుషంగా వ్యవహరించిన ప్రిన్సిపాళ్లు, టీచర్ల గురించి విన్నాము. ఇలాంటి వార్తలు విన్న ప్రత�
టెన్త్ క్లాస్ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే క్రమంలో సాంకేతిక లోపం కారణంగా వచ్చిన పొరబాటు షాక్ ఇచ్చింది. 2022114399 అనే అకౌంట్ నెంబర్తో హిదాయత్ పబ్జీ అనే హాల్ టిక్కెట్ దర్శనమిచ్చింది. పరీక్ష మొదలవడానికి కొద్ది నిమిషాల ముందు హాల్ టిక్కెట్ ను �
విద్యార్థులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో..కొంతమంది మోసగాళ్లు తెరపైకి వచ్చారు. కొన్ని కాలేజీలు వారితో చేతులు కలిపి మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని టోలీచౌకి సూర్యనగర్ కాలనీలో ఉ
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్పిన స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్ధినిపై అత్యాచారం చేశాడు.
ఈరోజు (నవంబరు 19) వరల్డ్ టాయ్ లెట్ క్లీనింగ్ డే. ఈ సందర్భంగా విద్యార్ధుల కోసం..వారి ఆరోగ్యం కోసం ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారో తెలుసుకుందాం..అది మధ్యప్రదేశ్ లోని షాపూర్ పరిధిలోని సహజ్ పూర్ హైస్కూల్. ఆ స్కూల్ ప్రిన్పిపల్ లక్ష్మీ పోత
హైదరాబాద్ కూకటపల్లిలోని శ్రీ చైతన్య ఐఐటీ అకాడమీ స్టూడెంట్ కడుపులో పంచ్ విసిరిన ప్రిన్సిపాల్పై కేసు నమోదైంది. తన కొడుకుపై దాడి జరిగిందంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న లోకేశ్ కుమార్ కడ
మూడో తరగతి విద్యార్థిని స్కూల్ ప్రిన్సిపల్ చితకబాదాడు. ప్రిన్సిపల్ కొట్టడంతో తీవ్రంగా బాలుడు గాయపడ్డాడు.