Home » Print Money
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంపై మహీంద్రా బ్యాంక్ అధినేత ఉదయ్ కొటక్ స్పందించారు. కొవిడ్-19 కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాలంటే నోట్ల ముద్రణ ఒక్కటే మార్గమని అన్నారు.