Home » Prisoners
కరాచీలోని అత్యంత భద్రత కలిగిన మాలిర్ జైలు నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. సోమవారం రాత్రి మాలిర్ జిల్లా జైలు ప్రాంతంలో భూకంపం సంభవించింది.
ఆ జైలులో ఖైదీలను కాపలా కాయడానికి గార్డ్స్ ఉండరు. ఖైదీల కౌన్సిల్ ఉంటుంది. వారు శిక్షలు వేస్తారు. అమలు చేస్తారు. ఖైదీలకు కఠిన శిక్షలు ఉంటాయి. ఆ వింత జైలు ఎక్కడంటే?
జైళ్లలో శిక్ష అనుభవిస్తూనే పలువురు ఖైదీలు 10th,ఇంటర్ పరీక్షలు రాసి పాస్ అయ్యారు.
అభ్యర్ధన కాపీలు జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థకు పంపినట్లు పేర్కొన్నారు. నేరం రుజువైతే శిక్షను స్వీకరిస్తామని, అంతకు ముందు తమను నేరస్తులుగా పరిగణించరాదని ఖైదీలు చెప్పారు. అయితే ఈ విషయ
ఢిల్లీలోని ఓ జైలులో ఖైదీల వద్ద మొబైల్ ఫోన్స్, కత్తులు, హీటర్స్, ఫోన్ చార్జర్లు, పెన్ డ్రైవ్ ల వంటి నిషేధిత వస్తువులు లభ్యమయ్యాయి. తనిఖీల సందర్భంగా వాటిని జైలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
రష్యా,యుక్రెయిన్ రెండు దేశాలు యుద్ధఖైదీలను చిత్రహింసలు పెట్టే విషయంలో ఏమాత్రం ఒకదానికొకటి తీసిపోలేదని యుద్ధ ఖైదీలను వివస్త్రలుగా చేసి చిత్రహింసలు పెట్టిన దారుణాలను బయటపెట్టింది ఐక్యరాజ్యసమితి.
యుక్రెయిన్ పై నెలల తరబడి యుద్ధం చేస్తున్న రష్యా తీవ్రంగా సైనికులను కోల్పోతోంది. సైనికుల కొరతతో రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్పై యుద్ధం చేయటానికి జైళ్లలో ఖైదీలను నియమించుకుంటోంది రష్యా ఆర్మీ.
ఆఫ్ఘనిస్తాన్లో అధికారం మారినప్పటి నుంచి, అక్కడి ప్రజలు శాంతిభద్రతలతో పోరాడుతూనే ఉన్నారు.
"నేను బిడ్డను కనాలి, నా భర్తకు బెయిల్ ఇప్పించండి" అని హైకోర్టును అభ్యర్ధించింది మహిళ
కరోనా సెకండ్ వేవ్ భారత్ లో బీభత్సం సృష్టిస్తుంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాలు కూడా వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపట్టినా కేసుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు.