-
Home » private colleges
private colleges
ఇంజనీరింగ్ కాలేజీల బంద్.. వచ్చే నెల 3 నుంచే.. ఎందుకంటే?
ఈ నెల 25న విద్యార్థి సంఘాలతో, ఆ తర్వాత 26న సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని ప్రైవేట్ కాలేజీల సమాఖ్య నిర్ణయించింది.
అక్టోబర్ 12వ తేదీ వరకే చాన్స్.. ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టిన ప్రైవేట్ కళాశాలలు.. విద్యార్థులు, తల్లిదండ్రులతో సత్యాగ్రహాలు, దీక్షలు..
Telangana Private Colleges : తెలంగాణ ప్రభుత్వానికి ప్రైవేట్ కళాశాలలు డెడ్లైన్ విధించాయి. అక్టోబర్ 12వ తేదీ నాటికి ప్రభుత్వం ..
ప్రైవేట్ కాలేజీలకు తెలంగాణ సర్కార్ సీరియస్ వార్నింగ్
ప్రైవేట్ కాలేజీలకు తెలంగాణ సర్కార్ సీరియస్ వార్నింగ్
Bandi Sanjay : కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిన ప్రైవేట్ కాలేజీలు : బండి సంజయ్
ప్రయివేట్ కాలేజీల్లో కేసీఆర్ కుటుంబానికి పార్టనర్ షిప్ లేదంటే కమీషన్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మాదిరిగా ప్రైవేట్ కాలేజీలు మారాయని ఎద్దేవా చేశారు.
Colleges Conduct Classes : పిల్లల జీవితాలతో ఆటలా? క్లాసులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కాలేజీలపై కలెక్టర్ సీరియస్
కరోనా కట్టడి కోసం ఓవైపు ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తుంటే.. మరోవైపు కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు మాత్రం యథేచ్చగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. పిల్లల జీవితాలను రిస్క్ లో పడేస్తున్నాయి. కరోనా భయమే లేకుండా, నిబంధనలు బ్రేక్ చేసి క్లాసులు న
బయోటెక్నాలజీ-రూ.37వేల 400, కెమిస్ట్రీ-రూ.33వేలు.. పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులు ఖరారు
ఏపీలో ప్రైవేట్, అన్ఎయిడెడ్ కాలేజీల్లో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరానికి కమిషన్ నిర్ధారించిన ఈ ఫీజు అమలు చేయాలని
ఏపీ ఇంజనీరింగ్, ఫార్మసీ ఫీజుల ఖరారు
Engineering And Pharmacy Fees : ఆంధ్రప్రదేశ్లో బీటెక్, బీఆర్క్, మెరైన్ ఇంజనీరింగ్, బీఫార్మసీ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు వేర్వురుగా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ విద్యాసంస్థల్లో కోర్సులకు ఫీజులన
మెడికల్ కోర్సుల ఫీజులను సవరిస్తూ… ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Reduce the medical courses fees in AP government: ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో యాజమాన్య , కన్వీనర్, ఎన్ఆర్ఐ కోటాల కింద వైద్య విద్యను అభ్యసించే విద్యార్దుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, సూపర్స్పెషాలిటీ కోర్సుల ఫీజులను సవరిస్తూ ప్రభు